గుజరాత్‌లో 4.1 తీవ్రతతో భూకంపం

50చూసినవారు
గుజరాత్‌లో 4.1 తీవ్రతతో భూకంపం
గుజరాత్‌లోని కచ్ జిల్లాలో గురువారం ఉదయం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 4.1గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. ఈ ఘటన వివరాల్లోకి వెళితే.. గురువారం ఉదయం 8.06 గంటలకు భూకంపం సంభవించింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్