వైసీపీ మహిళా మంత్రి దగ్గర 5 కేజీల బంగారం

1068చూసినవారు
వైసీపీ మహిళా మంత్రి దగ్గర 5 కేజీల బంగారం
పెనుకొండ వైసీపీ అభ్యర్థిగా పోటీలో ఉన్న ఉషశ్రీ చరణ్ దగ్గర 5.27 కేజీల బంగారు ఆభరణాలు ఉన్నాయని వాటి విలువ రూ. కోటి 25 లక్షల 93 వేలు ఉంటుందని వెల్లడించారు. దాంతో పాటు 78 కేజీల వెండి ఉన్నట్లు మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ తన అఫిడవిట్లో పేర్కొన్నారు. ఇక ఆమె భర్త శ్రీచరణ్ దగ్గర 1 కేజీ 607 గ్రా. బంగారం, 48 కేజీల వెండి ఉన్నట్లు తెలిపారు. ఈ భార్యాభర్తలిద్దరి వద్ద మొత్తం 6.6 కేజీల బంగారం, 126 కేజీల వెండి ఉంది.

సంబంధిత పోస్ట్