56ఏళ్ల ఆర్మీ ఆఫీసర్ ఏకబిగిన 25 పుల్-అప్స్.. నెటిజన్లు ఫిదా

67చూసినవారు
భారత సైన్యానికి చెందిన మేజర్ జనరల్ ప్రసన్న జోషి 56 ఏళ్ల వయసులో ఏకబిగిన 25 పుల్ అప్‌లు తీశారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట రిటైర్డ్ లెఫ్టినెంట్ కల్నల్ జేఎస్ సోధి షేర్ చేయగా వైరల్‌గా మారింది. ఆయన ఫిట్‌నెస్ చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు. 'సిగ్గు పడుతున్నాను.. ఈ వీడియో జిమ్‌కు వెళ్లేలా ప్రేరేపించింది' అంటూ భారతీయ వైమానిక దళ అనుభవజ్ఞుడు వినోద్ కుమార్ కామెంట్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్