పదేళ్లలో కుక్కల దాడికి 8 మంది మృతి

61చూసినవారు
పదేళ్లలో కుక్కల దాడికి 8 మంది మృతి
గడిచిన పదేళ్లలో హైదరాబాద్ నగర పరిధిలో ఏకంగా 3,36,767 మందిని కుక్క కరిచిన కేసులు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ ఐపీఎంలో నమోదయ్యాయి. ఈ నగరంలో సుమారు 6 లక్షల శునకాలు ఉన్నట్లు, ఏడేళ్ల క్రితం 5.8 లక్షలు ఉన్నట్లు జీహెచ్ఎంసీ అధికారులు వెల్లడించారు. నగరంలో పిల్లలు, పాదచారులు, వృద్ధులు, మహిళలను కరుస్తున్నాయి. ఈ పదేళ్ల కాలంలో వీధి కుక్కల దాడికి గురై 8 మంది చనిపోయినట్లు ఐపీఎం లెక్కలు చెబుతున్నాయి.

సంబంధిత పోస్ట్