గణపతికి అనంత్ అంబానీ బంగారు కిరీటం బహుకరణ

56చూసినవారు
గణపతికి అనంత్ అంబానీ బంగారు కిరీటం బహుకరణ
ముంబైలో లాల్‌బాగ్ రాజు వినాయకుడు ఎంత ప్రత్యేకమైనదో అందరికీ తెలిసిందే. లాల్‌బాగ్ రాజా వినాయకుడికి అనంత్ అంబానీ తరుపున 20 కేజీల బంగారు కిరీటాన్ని గణేషుడికి బహుమతిగా ఇచ్చారు. అయితే ఈ బంగారు కీరిటం ధర రూ.15 కోట్లు కావడం గమన్హారం. ఇకపోతే ఈ కిరీటాన్ని దాదాపు 2 నెలల కష్టపడి తయారు చేసినట్లు కమిటీ వెల్లడించింది. ఈ ఏడాది గణపతి సంప్రదాయ మెరూన్ కలర్ దుస్తుల్లో విలువైన ఆభరణాలకు తోడు బంగారు కిరీటంతో భక్తులకు గణపయ్య దర్శనం ఇవ్వనున్నాడు.

సంబంధిత పోస్ట్