మంటలు ఆర్పుతుండగా ఒక్కసారిగా పేలిన బైక్(వీడియో)

579చూసినవారు
హైదరాబాద్ లోని మొఘల్​పురాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఓ బుల్లెట్ బైక్ కు మంటలు అంటుకున్నాయి. దాంతో స్థానికులు నీళ్లుపోసి ఆర్పేందుకు ప్రయత్నిస్తుండగా.. మంటలు ఒక్కసారిగా పెట్రోల్ ట్యాంకుకు చేరాయి. వెంటనే భారీ మంటతో కూడిన పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఓ పోలీసు సహ పడి మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్