ఖమ్మం జిల్లా బోనకల్ మండలం ముష్టికుంటలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కారు చెట్టును ఢీ కొట్టిన
ఘటనలో వృద్ధ దంపత
ులు మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. మృతులు ఖమ్మంలోని మామిళ్లగూడె
ం వాసులు సూర్యనారాయణ, రుక్మిణిగా పోలీసులు గుర్తించారు. ప్రమాదం జరిగిన కాసేపటికి మంటలు చెలరేగి కారు దగ్ధం అయింది.