భవనం పైనుంచి పడి మూడేళ్ళ చిన్నారి మృతి

214413చూసినవారు
భవనం పైనుంచి పడి మూడేళ్ళ చిన్నారి మృతి
తెలంగాణలోని మేడ్చల్ జిల్లాలో విషాదం నెలకొంది. ప్రమాదవశాత్తు నాగారం వద్ద భవనం పైనుంచి పడి మూడేళ్ల చిన్నారి మృతి చెందింది. ఈ ఘటనకు సంబందించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్