రైతు బంధుపై కీలక ప్రకటన

276915చూసినవారు
రైతు బంధు పథకంపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. రైతు బంధు డబ్బులు జమ చేయడం లేదన్న ప్రతిపక్షాల విమర్శలపై సీఎం రేవంత్ స్పందించారు. జనవరి మొదలుపెట్టి మార్చి 31 లోగా చెల్లిస్తామని అన్నారు. ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు అందరికీ జమ చేస్తామని ప్రకటించారు. 15 రోజుల్లోనే రైతుబంధు ఇచ్చేయవచ్చు.. కాకపోతే ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు, సంక్షేమ హాస్టల్ డబ్బులు ఆపాల్సి వస్తుందని అన్నారు.

సంబంధిత పోస్ట్