నేడు దక్షిణాది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల
బీజేపీ నేతలు హైదరాబాద్ లో భేటీ కానున్నారు. త్వరలో
ఎన్నికలు జరగనుండడంతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఈ భేటీలో పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, సీనియర్ నేత బీఎల్ సంతోష్ పాల్గొంటారు. ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, పాండిచ్చేరి ప్రాంతాల పార్టీ అధ్యక్షులు, ఇన్ ఛార్జీలు ఈ భేటీలో పాల్గొంటారు.