గొడ‌వ పెట్టిన పెంపుడు కుక్క‌

75చూసినవారు
మధురానగర్‌లో దారుణం చోటు చేసుకుంది. పెంపుడు కుక్క విషయంలో ఇరుగుపొరుగు వారి మధ్య గొడవ మొదలైంది. దీంతో కుక్క యజమానితో పాటు ఇంటిల్లిపాదిని కొందరు యువకులు చితకబాదారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరలవుతోంది. కాగా, బాధితుడు శ్రీనాథ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్