రేవంత్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ

37304చూసినవారు
రేవంత్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ
లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రేవంత్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. రైతుభరోసా (బంధు) డబ్బుల చెల్లింపులపై ఈసీ ఆంక్షలు విధించింది. మే 13న పోలింగ్ ముగిసిన తర్వాతే రైతుల ఖాతాల్లో నగదు జమ చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈ నెల 9లోగా రైతుభరోసా నిధులు అకౌంట్ లో వేస్తామని పలు సభల్లో సీఎం రేవంత్ ప్రస్తావించడాన్ని కోడ్ ఉల్లంఘన కింద భావించిన సీఈసీ.. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.

సంబంధిత పోస్ట్