బీఆర్ఎస్ పార్టీకి షాక్

187541చూసినవారు
బీఆర్ఎస్ పార్టీకి షాక్
నాగర్ కర్నూల్ ఎంపీ రాములు బీఆర్ఎస్ పార్టీకి షాక్ ఇచ్చారు. గురువారం బీజేపీ పెద్దల సమక్షంలో ఆయన కాషాయ పార్టీలో చేరనున్నారు. ఇప్పటికే రాములు ఢిల్లీకి వెళ్లారు. అయితే అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, రాములుకు మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. తానే ఎంపీ అభ్యర్థిని అంటూ బాలరాజు ప్రచారం చేసుకుంటుండటంతో రాములు బీఆర్ఎస్ పార్టీని వీడుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్