టీమిండియాకు స్వల్ప లక్ష్యం

57చూసినవారు
టీమిండియాకు స్వల్ప లక్ష్యం
మహిళల టీ20 వరల్డ్ కప్ 2024లో బాగంగా నేడు భారత్ - పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో భారత బౌలర్లు రాణించారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో పాకిస్థాన్ కేవలం 105/8 రన్స్ మాత్రమే చేసింది. ఆ జట్టులో అత్యధిక స్కోరర్ నిదా దార్ (28) కావడం గమనార్హం. ఇక భారత బౌలర్లలో అరుంధతీరెడ్డి 3, శ్రేయాంకా పాటిల్ 2 వికెట్లు తీయగా రేణుకా సింగ్, దీప్తిశర్మ, ఆశా శోభన ఒక్కో వికెట్ తీశారు. భారత్ లక్ష్యం 106 పరుగులు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్