యూపీలో స్కూల్ వ్యాన్‌పై కాల్పులు జరిపిన దుండగులు

62చూసినవారు
యూపీలో స్కూల్ వ్యాన్‌పై కాల్పులు జరిపిన దుండగులు
యూపీలో కాల్పుల కలకలం రేపింది. అమ్రోహాలో బైక్‌పై వెళ్తున్న ముగ్గురు దుండగులు స్కూల్ వ్యాన్‌పై శుక్రవారం కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఎవరికీ కూడా ఎలాంటి గాయాలు కాలేదని స్థానికులు వెల్లడించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం ఘటనకు పాల్పడిన నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కాగా, ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్