యూట్యూబ్‌ కంటెంట్‌ క్రియేటర్లకు గుడ్‌న్యూస్‌!

61చూసినవారు
యూట్యూబ్‌ కంటెంట్‌ క్రియేటర్లకు గుడ్‌న్యూస్‌!
యూట్యూబ్‌ కంటెంట్‌ క్రియేటర్ల కోసం కొత్త సదుపాయాన్ని తీసుకొచ్చింది. దీని సాయంతో అర్హులైన క్రియేటర్లు తన వీడియోల్లో ఉత్పత్తులను ట్యాగ్‌ చేసి ఆదాయాన్ని సంపాదించుకోవచ్చని తెలిపింది. తాజాగా భారత్‌లో ఈ సదుపాయాల్ని లాంచ్‌ చేసింది. దీనికోసం మింత్రా, ఫ్లిప్‌కార్ట్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు యూట్యూబ్‌ తెలిపింది. ఇలా ప్రమోట్‌ చేసిన ఉత్పత్తులను యూజర్లు కొనుగోలు చేస్తే క్రియేటర్లకు కమీషన్‌ అందుతుందని యూట్యూబ్‌ తెలిపింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్