ప్రధానమంత్రి ముద్ర యోజన రుణ పరిమితి రెట్టింపు

62చూసినవారు
ప్రధానమంత్రి ముద్ర యోజన రుణ పరిమితి రెట్టింపు
ప్రధానమంత్రి ముద్ర యోజన రుణ పరిమితిని కేంద్రం రూ.10లక్షల నుంచి రూ.20లక్షలకు పెంచింది. ఇప్పటివరకు ఈ పథకంలో శిశు, కిశోర, తరుణ్ పేరుతో మూడు రకాల రుణాలు ఇచ్చేవారు. తాజాగా తరుణ్‌ ప్లస్‌ పేరిట కొత్త కేటగిరీని జోడించారు. ఈతరహా రుణ పరిమితిని రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలకు పెంచింది. ఇంతకుముందు ఎవరైతే ఈతరహా రుణాలు పొంది వాటిని తిరిగి చెల్లించి ఉంటారో వారికి మాత్రమే ఈ రుణాలు అందుతాయని స్పష్టంచేసింది.

సంబంధిత పోస్ట్