మొక్కజొన్న పొలంలో పదేళ్ల బాలికపై అత్యాచారం

51చూసినవారు
మొక్కజొన్న పొలంలో పదేళ్ల బాలికపై అత్యాచారం
ఉత్తరప్రదేశ్ లోని శుక్రవారం దారుణ ఘటన జరిగింది. అక్కడి ఓ గ్రామంలో పదేళ్ల బాలికను వీరేష్ యాదవ్ (35) అనే వ్యక్తి మొక్కజొన్న పొలంలోకి ఎత్తుకెళ్ళి అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం బాలికను వదిలేసి వీరేష్ యాదవ్ పారిపోయినట్లు తెలుస్తోంది. బాలిక ఇంటికి వచ్చి జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు నిందితుడు వీరేష్ యాదవ్ కోసం గాలిస్తున్నట్లు సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్