హైదరాబాద్ లోని హకీంపేట స్పోర్ట్స్ స్కూల్ ప్రాంగణంలో విషాదం నెలకొంది. స్కూల్ ప్రాంగణంలోని నీటి గుంతలో పడి రెండేళ్ల చిన్నారి కాన మృతి చెందింది. ఈ చిన్నారి మధ్యప్రదేశ్కు చెందిన దంపతుల కుమార్తె. హకీంపేట్ స్పోర్ట్స్ స్కూల్ నర్సరీలో చిన్నారి తల్లిదండ్రులు పనిచేస్తున్నారు.