నీటి గుంతలో పడి రెండేళ్ల చిన్నారి మృతి

70చూసినవారు
నీటి గుంతలో పడి రెండేళ్ల చిన్నారి మృతి
హైదరాబాద్‌ లోని హకీంపేట స్పోర్ట్స్‌ స్కూల్‌ ప్రాంగణంలో విషాదం నెలకొంది. స్కూల్‌ ప్రాంగణంలోని నీటి గుంతలో పడి రెండేళ్ల చిన్నారి కాన మృతి చెందింది. ఈ చిన్నారి మధ్యప్రదేశ్‌కు చెందిన దంపతుల కుమార్తె. హకీంపేట్‌ స్పోర్ట్స్‌ స్కూల్‌ నర్సరీలో చిన్నారి తల్లిదండ్రులు పనిచేస్తున్నారు.

సంబంధిత పోస్ట్