హాస్టల్ గదిలో ఆత్మహత్య చేసుకున్న యువతి

305601చూసినవారు
హాస్టల్ గదిలో ఆత్మహత్య చేసుకున్న యువతి
హైదరాబాద్ దిల్ సుఖ్ నగర్ ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. ములుగు జిల్లాకు చెందిన సాహితి (26) దిల్ సుఖ్ నగర్ లోని ఓ ప్రైవేట్ ఉమెన్స్ హాస్టల్ లో ఉంటూ ఎంబీఏ చదువుతోంది. ఈ క్రమంలో ఆమె రూమ్ లో ఉరేసుకుని సూసైడ్ చేసుకుంది. చైతన్య పురం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. బాధిత కుటుంబీకులు పీఎస్ లో ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. కాగా ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్