అగ్నిప్రమాదంలో నలుగురు సజీవదహనం (వీడియో)

74చూసినవారు
ఢిల్లీలోని షహదారా ప్రాంతంలో గురువారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో నలుగురు చనిపోయారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. చనిపోయిన వారిని మనోజ్ (30), సుమన్ (28), ఇద్దరు చిన్నారులుగా పోలీసులు గుర్తించారు. స్థానిక పోలీసులతో పాటు అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. పార్కింగ్ ఏరియాలో మంటలు చెలరేగి ఇతర ప్రాంతాలకు వ్యాపించినట్లు తెలుస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్