బంగారు గనిలో ప్రమాదం.. 15 మంది మృతి

60చూసినవారు
బంగారు గనిలో ప్రమాదం.. 15 మంది మృతి
ఇండోనేషియాలో ఘోర ప్రమాదం సంభవించింది. సుమత్ర ఐలాండ్‌లో అక్రమంగా నిర్వహిస్తున్న బంగారు గనిలో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో 15 మంది మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. ఘటన స్థలానికి చేరుకున్న అధికారులు.. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్