నటి ఖుష్బూకు అస్వస్థత

120387చూసినవారు
నటి ఖుష్బూకు అస్వస్థత
లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయ పార్టీల నేతలు విస్తృతంగా ప్రచారం చేపడుతున్నారు. ఈ సమయంలో తమిళనాడులో బీజేపీకి షాక్ తగిలింది. ఆ పార్టీ కీలక నేత, నటి ఖుష్పూ అస్వస్థతకు గురయ్యారు. ఈ మేరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు తాజాగా ఆమె లేఖ రాశారు. అనారోగ్య కారణాల వల్ల వైద్యుల సలహా మేరకు ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనలేకపోతున్నట్లు అందులో పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్