అమెరికాలో భారత విద్యార్థుల వరుస మరణాలు

562చూసినవారు
అమెరికాలో భారత విద్యార్థుల వరుస మరణాలు
అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించడానికి వెళ్లిన విద్యార్థులు వరుసగా మృతి చెందుతున్నారు. ఇటీవల వివేక్ సైనీ (25) అనే భారత విద్యార్థిని ఓ వ్యక్తి దుకాణంలో కొట్టి చంపాడు. అలాగే పర్డ్యూ యూనివర్సిటీలో చదువుతున్న నీల్ ఆచార్య గతవారం మరణించాడు. సిన్సినాటి యూనివర్సిటీలో చదివే ఆదిత్య అద్లాఖా (26)ను గతేడాది దుండగులు కాల్చి చంపారు. తాజాగా అమెరికాలోని సిన్సినాటిలో మరో భారతీయ విద్యార్థి శవమై కనిపించాడు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్