Apr 11, 2024, 10:04 IST/బోథ్
బోథ్
తనిఖీల్లో రూ. 90 వేలు పట్టివేత
Apr 11, 2024, 10:04 IST
తలమడుగు మండలంలోని లక్ష్మీపూర్ చెక్ పోస్ట్ వద్ద గురువారం అధికారులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఎటువంటి అనుమతులు లేని రూ. 90 పట్టుకున్నట్లు ఎస్సై ధనశ్రీ మీడియాకు వెల్లడించారు. మహారాష్ట్రలోని కిన్వాట్ నుండి ఆదిలాబాద్ జిల్లా కేంద్రం వైపు వస్తున్న మారుతి షిఫ్ట్ కారు ఏంహెచ్ 29ఏడీ1074 లో ప్రయాణిస్తున్న గంగాధర్ సీతారాం ల వద్ద ఎలాంటి ఆధారాలు లేని రూ. 90 వేలు సీజ్ చేసినట్లు ఆమె తెలిపారు.