ఈద్ శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు

573చూసినవారు
ముస్లిం సోదరులకు ఈద్-ఉల్-ఫితర్ శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ఆదిలాబాద్ పట్టణంలోని ఈద్గా మైదానం వద్ద ఈద్ నమాజ్ అనంతరం ముస్లింలకు ప్రముఖులు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఎస్పీ గౌష్ ఆలం, మాజి మంత్రి జోగురామన్న, ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కు, మాజీ డిసిసి అధ్యక్షుడు సాజిద్ ఖాన్, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జ్ కంది శ్రీనివాస్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ రంగినేని మనిషా ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్