ఎస్బిఐ బ్యాంక్ ఎదుట సిపిఎం ఆందోళన

591చూసినవారు
ఎలక్టోరల్ బాండ్ల వివరాలను తెలియజేయాలని సుప్రీమ్ కోర్ట్ ఆదేశాలు ఇచ్చినా ఎస్బిఐ సమయం అడగడం విడ్డూరంగా ఉందని సిపిఎం జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్ ఆరోపించారు. ఎలక్టోరల్ బాండ్ల బహిర్గతం విషయంలో ఎస్బిఐ తీరుకు నిరసనగా సోమవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని శివాజీ చౌక్ లోని ఎస్బిఐ బ్యాంక్ ప్రధాన బ్రాంచ్ ఎదుట పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఎస్బిఐ పబ్లిక్ బ్యాంక్ అని బిజెపి బ్యాంకు కాదని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్