నార్నూర్ మండలంలో పర్యటించిన ఎంపీ అభ్యర్థి

50చూసినవారు
నార్నూర్ మండలంలో పర్యటించిన ఎంపీ అభ్యర్థి
నార్నూర్ మండలంలోని జామడ , తాడిహత్నూర్ గ్రామాలలో ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి గోడం నగేష్ గ్రామాలలో బుదవారం పర్యటించారు. ముందుగా తాడిహత్నూర్ గ్రామాంలో ఛత్రపతి శివాజీ మహరాజ్ విగ్రహావికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గ్రామస్థులతో కలిసి కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి, కేంద్రంలో మళ్లీ బీజేపీ ప్రభుత్వ ఆవశ్యకత గురించి వివరించారు. రానున్న ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు.

సంబంధిత పోస్ట్