ప్రజల సౌకర్యార్థం చలివేంద్రం ఏర్పాటు

52చూసినవారు
ప్రజల సౌకర్యార్థం చలివేంద్రం ఏర్పాటు
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో హ్యాండీక్యాప్ హెల్పింగ్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద ప్రజల సౌకర్యార్థం చలివేంద్రాన్ని ఏర్పాటు చెయ్యగా మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సొసైటీ అధ్యక్షుడు మమ్మద్ ఇమ్రాన్ మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు నేపథ్యంలో మార్కెట్ కు వచ్చే ప్రజల సౌకర్యార్థం చలివేంద్రం ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్