పోలీసు వ్యవస్థకు అందించిన సేవలు మరువలేనివి

1545చూసినవారు
పోలీసు వ్యవస్థకు అందించిన సేవలు మరువలేనివి
ఉమ్మడి జిల్లా ప్రజలు ప్రశాంతంగా జీవనం సాగించడానికి ఒకప్పుటి పోలీసులు చేసిన విశేషమైన కృషి కారణమని ఆదిలాబాద్ ఎస్పీ గౌష్ ఆలం తెలిపారు. పదవీ విరమణ పొందిన పి రూప్ సింగ్ నాయక్, రాథోడ్ పరశురాం నాయక్ లను ఆదిలాబాద్ లోని డిపిఓ కార్యాలయంలో శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు వారిని కుటుంబ సమేతంగా సత్కరించి బహుమతి ప్రధానం చేసి, ఏర్పాటు చేసిన ప్రత్యేక వాహనంలో జిల్లా ఎస్పీ వారిని సాదరంగా ఇంటికి సాగనంపడం జరగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్