కాంగ్రెస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించండి

66చూసినవారు
కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణకు మద్దతుగా ఆ పార్టీ శ్రేణులు విస్తృతంగా ఎన్నికల ప్రచారాన్ని ఆదిలాబాద్ పట్టణంలో చేపడుతున్నారు. గురువారం స్థానిక క్రాంతి నగర్ కాలనీలో నాయకులు పర్యటిస్తూ కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ ఓట్లను అభ్యర్థించారు. కాంగ్రెస్ అభ్యర్థికి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. బిజెపి, బీఆర్ఎస్ పార్టీలకు తగిన బుద్ధి చెప్పాలన్నారు.

సంబంధిత పోస్ట్