కరెంట్ షాక్ తో బాలుడు మృతి

19772చూసినవారు
కరెంట్ షాక్ తో బాలుడు మృతి
ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలంలోని ఖిరిడి గ్రామానికి చెందిన బాలుడు రిషి కుమార్ (4) విద్యుత్ షాక్తో శనివారం మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. రిషి ఆడుకుంటూ ఇంట్లో ఉన్న బోర్ మోటార్ను తాకడంతో విద్యుత్ షాక్ కొట్టి మృతి చెందినట్లు తెలిపారు. మృతుని తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సాగర్ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్