గృహ జ్యోతి ద్వారా నిరుపేదలకు ఊరట

72చూసినవారు
గృహ జ్యోతి ద్వారా నిరుపేదలకు ఊరట
గృహ జ్యోతి పథకం ద్వారా నిరుపేదలకు ఊరట కలుగుతోందని ఎమ్మెల్యే గడ్డం వినోద్, ఎంపీ గడ్డం వంశీకృష్ణలు తెలిపారు. బెల్లంపల్లి పట్టణంలోని సబ్ స్టేషన్ లో పవర్ ట్రాన్స్ఫార్మర్ ను వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, 200 యూనిట్ల విద్యుత్ ను రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా అందిస్తోందని, దానిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్