పాడి కౌశిక్ రెడ్డి ను పరామర్శించిన బోథ్ ఎమ్మెల్యే

56చూసినవారు
హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ను హైదరాబాద్ లోని కొండాపూర్ లో గల ఆయన నివాసంలో బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో కలిసి శనివారం పరామర్శించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు పాడి కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి ఘటన విషయాలను అడిగి తెలుసుకున్నారు. పార్టీ ఫిరాయింపులు ప్రశ్నించినందుకు కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేయడం సరికాదని వారిపై చర్యలు తీసుకోవాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్