బిజెపి పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన ఎంపీ అభ్యర్థి

569చూసినవారు
బిజెపి పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన ఎంపీ అభ్యర్థి
గుడిహత్నూర్ మండల కేంద్రంలో బీజేపీ పార్టీ కార్యాలయాన్ని శనివారం రిబ్బన్ కట్ చేసి ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి గోడం నగేష్ ప్రారంభించారు. అనంతరం నూతన పార్టీ కార్యాలయంలో పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేస్తూ విజయమే లక్ష్యంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. క్షేత్ర స్థాయిలో కేంద్ర ప్రభుత్వ సంక్షేమాలను, అభివృద్ధి కార్యక్రమాలను విస్తృతంగా ప్రజలలో తీసుకెళ్లాలని తెలిపారు.

సంబంధిత పోస్ట్