రేవంత్ రెడ్డి ఫ్లెక్సీ కి పాలాభిషేకం చేసిన మహిళలు

1860చూసినవారు
ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండల కేంద్రంలో సీఎం రేవంత్ రెడ్డి ఫ్లెక్సీ కి మహిళలు పాలాభిషేకం చేసారు. ఎన్నికలలో హామీ ఇచ్చిన ప్రకారం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, ఉచిత కరెంటు, ఇందిరమ్మ ఇల్లు, ఇలా అనేక పథకాలను అమలు చేసి, మహిళలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న రేవంత్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలుపుతూ ఎంపీటీసీ షేక్ రజియా బేగమ్ మహిళలతో కలిసి సీఎం ఫ్లెక్సీ కి సోమవారం పాలాభిషేకం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్