ఆదివాసి గ్రామాలలో జెడ్పిటిసి ప్రచారం

83చూసినవారు
ఆదివాసి గ్రామాలలో జెడ్పిటిసి ప్రచారం
ఎన్నికల ప్రచారంలో భాగంగా తలమడుగు మండలంలోని భరంపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని నర్సాపూర్, మద్నాపూర్, కొలంగూడ, నందిగామ, న్యూ నందిగామ, రేకులగూడ ఆదివాసీ గ్రామాలలో జెడ్పిటిసి గోక గణేష్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. ఆదివాసి బిడ్డ ఆత్రం సుగుణను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. భరంపూర్ గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సంపత్ సూదం కాంగ్రస్ పార్టీలో చేరగా ఆయనకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.

సంబంధిత పోస్ట్