డెమొక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ నూతన కమిటీ ఎన్నిక

85చూసినవారు
డెమొక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ నూతన కమిటీ ఎన్నిక
మందమర్రి పట్టణంలో ఆదివారం డెమొక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జర్నలిస్టుల సమస్యలపై చర్చించారు. అనంతరం డిజేఎఫ్ మండల అధ్యక్షుడిగా బి. సతీష్ బాబు, వర్కింగ్ ప్రెసిడెంట్ గా బుంగ సురేందర్, ప్రధాన కార్యదర్శిగా పెండ్యాల గౌతం, కోశాధికారిగా బొద్దుల భూమయ్య, కార్యదర్శిగా ఎం. సురేష్ కుమార్, ఉపాధ్యక్షుడిగా పి. శివరామకృష్ణ, కాగితాల శ్రీనివాస్ ను ఎన్నుకున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్