ఉట్నూరులో ట్రైకార్ చైర్మన్ పర్యటన

83చూసినవారు
ఉట్నూరులో ట్రైకార్ చైర్మన్ పర్యటన
ఉట్నూరు ఏజెన్సీలోని వివిధ మండలాల్లో ట్రైకార్ చైర్మన్ డాక్టర్ తేజావత్ బెల్లయ్య నాయక్ విస్తృతంగా పర్యటించారు. సోమవారం ఉదయం ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్ గ్రామంలో ఉన్న నాగోబా దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఇంద్రవెల్లి శివారులోని అమరవీరుల స్థూపానికి ఆయన నివాళులర్పించారు. సాయంత్రం ఉట్నూర్ పట్టణంలోని ఐటీడీఏ కార్యాలయంలో ఎమ్మెల్యేలతో కలిసి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

సంబంధిత పోస్ట్