లాభాల వాటాపై తప్పుదోవ పట్టించిన సంఘాలు క్షమాపణ చెప్పాలి

76చూసినవారు
లాభాల వాటాపై తప్పుదోవ పట్టించిన సంఘాలు క్షమాపణ చెప్పాలి
సింగరేణి సంస్థ గత ఏడాది సాధించిన లాభాల్లో వాటా పంపిణీ విషయంలో కార్మికులను తప్పు దోవ పట్టించిన కార్మిక సంఘాలు క్షమాపణ చెప్పాలని గుర్తింపు సంఘం ఏఐటీయుసి అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య డిమాండ్ చేశారు. గురువారం ఆయన మాట్లాడుతూ లాభాల్లో వాటా ప్రకటనపై టిబిజికేఎస్ తో పాటు కొన్ని సంఘాలు వాస్తవాలు తెలుసుకోకుండా కార్మికులను తప్పుదోవ పట్టించడంతో పాటు ఏఐటియుసిపై దుష్ర్పచారం చేశాయన్నారు.

సంబంధిత పోస్ట్