ఎమ్మెల్సీ ఎన్నికల నోటీస్ ప్రదర్శన

71చూసినవారు
ఎమ్మెల్సీ ఎన్నికల నోటీస్ ప్రదర్శన
మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్-కరీంనగర్ పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన నోటిస్ ను సోమవారం మంచిర్యాల ఆర్డీఓ కార్యాలయంలో ప్రదర్శించారు. షెడ్యూల్ ప్రకారం అర్హులైన వారు ఈ నెల 30 నుంచి నవంబర్ 6 వరకు ఆన్ లైన్ ద్వారా కొత్తగా ఓటు నమోదు చేసుకోవాలని ఇన్చార్జి డివిజనల్ అడ్మినిస్ట్రేటివ్ అధికారి గడియారం శ్రీహరి తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయబ్ తహశీల్దార్ శ్రావణి, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్