అమ్మ పౌండేషన్ ఆధ్వర్యంలో నిరుపేద కుటుంబానికి చేయూత

55చూసినవారు
అమ్మ పౌండేషన్ ఆధ్వర్యంలో నిరుపేద కుటుంబానికి చేయూత
దండేపల్లి మండల కేంద్రంలోని నిరుపేద యాచకుల కుటుంబం మహేష్ పున్నమ్మ. దంపతుల ఆదివారం రోజున అమ్మ ఫౌండేషన్ స్వచ్ఛంద సేవ సంస్థ ఆధ్వర్యంలో 3000 రూపాయల విలువ గల నిత్యవసర సరుకులను 25 కేజీల బియ్యంను అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మా ఫౌండేషన్ అధ్యక్షులు కట్ట వెంకటేష్, బుర్ర శ్రీనివాస్ గౌడ్, అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు చిన్నవేని భానుప్రసాద్, అల్లంల కుమారస్వామి యాదవ్, కార్యదర్శులు సంగం సుజాత, అరిగెల సుధాకర్ లు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్