ట్రాక్టర్ బోల్తా పడి వ్యక్తి దుర్మరణం

15005చూసినవారు
ట్రాక్టర్ బోల్తా పడి వ్యక్తి దుర్మరణం
దండేపల్లి మండలంలోని కొండాపూర్ గ్రామానికి చెందిన చిలుకూరి పరందామా చారి అనే వ్యక్తి మంగళవారం ట్రాక్టర్ బోల్తా పడి మృతి చెందాడు. ఇసుక ట్రాక్టర్ లో లిఫ్ట్ అడిగి ట్రాలీలో ఎక్కి కూర్చోగా నంబాల వద్ద అదుపు తప్పి బోల్తా పడింది. పరందామా చారికి తీవ్ర గాయాలు కావడంతో లక్షెట్టిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఎస్సై ప్రకాష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్