సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు

85చూసినవారు
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు
మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు శనివారం తన కుమారుడు చరణ్ రావు, కోడలు శైలేఖ్యతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావును సీఎం రేవంత్ రెడ్డి శాలువాతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే శాలువా కప్పి కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్