రాజీలేని అభివృద్ధి చేస్తున్నారు

82చూసినవారు
రాజీలేని అభివృద్ధి చేస్తున్నారు
మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గెలిచిన తర్వాత ఒకవైపు అభివృద్ధి, మరోవైపు అవినీతి, కబ్జాదారులపై కొరడా ఝలిపిస్తూ రాజీలేని అభివృద్ధి చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నాయకులు స్పష్టం చేశారు. మంచిర్యాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ, మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోలేక ఎమ్మెల్యే పై అనవసరపు విమర్శలు చేస్తున్నారని విమర్శించారు.

సంబంధిత పోస్ట్