ఆర్టీసీ బస్టాండ్ లో గుర్తు తెలియని వ్యక్తి మృతి

11006చూసినవారు
ఆర్టీసీ బస్టాండ్ లో గుర్తు తెలియని వ్యక్తి మృతి
మంచిర్యాలలోని ఆర్టీసీ బస్టాండ్ లో బుధవారం 40 ఏళ్ల ఒక గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు సీఐ బన్సీలాల్ తెలిపారు. బస్టాండ్ లోని ఆసిఫాబాద్ కు వెళ్లే ప్లాట్ ఫామ్ వద్ద మరణించిన మృతుని వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదని పేర్కొన్నారు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రిలోని మార్చురీ గదిలో భద్రపరిచామని, వివరాలు తెలిసిన వారు పోలీస్ స్టేషన్ లో సంప్రదించాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్