అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి

71చూసినవారు
అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి
మంచిర్యాలలోని మేదరివాడలో చింత విజయలక్ష్మి అనే గృహిణి తన ఇంటిలో సోమవారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. స్థానికుల సమాచారంతో పట్టణ ఇన్స్పెక్టర్ బన్సీలాల్ సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించగా మృతురాలిని బలవంతంగా చంపినట్లు మెడ, చేతులపై కుమిలిపోయిన గాయాలు ఉన్నాయి. తమ బంధువులకు మధ్య ఉన్న ఆస్థి తగాదాల కారణంగా చంపినట్లు మృతురాలి కూతురు రాపాల భవిత ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

సంబంధిత పోస్ట్