మంచిర్యాల నగల దుకాణంలో చోరీకి పాల్పడ్డ మహిళల అరెస్టు

55చూసినవారు
మంచిర్యాల నగల దుకాణంలో చోరీకి పాల్పడ్డ మహిళల అరెస్టు
మంచిర్యాల పట్టణంలోని నగల దుకాణంలో చోరీకి పాల్పడిన ముగ్గురు మహిళలను పోలీసులు అరెస్టు చేసినట్లు సిఐ బన్సీలాల్ తెలిపారు. నగల దుకాణంలో వెండి పట్టీలు కొనుగోలు చేస్తున్నట్టు నటించి షాపు నిర్వాహకుల దృష్టి మరచి దొంగతనానికి పాల్పడ్డారని పేర్కొన్నారు. దుకాణం యజమాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. భూపాలపల్లి జిల్లా జూలపల్లి మండలానికి చెందిన మహిళలుగా గుర్తించి అరెస్ట్ చేశామన్నారు.

సంబంధిత పోస్ట్