రోడ్డు ప్రమాదంలో విద్యార్థి మృతి

20300చూసినవారు
నిర్మల్ జిల్లా కేంద్రంలోని షోరూమ్స్ లైన్ లో నిర్మల్ ఖానాపూర్ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో విద్యార్థి మృతి చెందాడు. స్థానిక శాంతినగర్ కాలనీకి చెందిన సుశ్రుత్ అనే విద్యార్థి బుధవారం ద్విచక్ర వాహనంపై కళాశాల నుంచి ఇంటికి వెళ్తున్నాడు. శ్రీ రాజరాజేశ్వర ఫంక్షన్ హాల్ సమీపంలో వెనుక నుండి మున్సిపల్ ట్రాక్టర్ ఢీకొట్టడంతో విద్యార్థి మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్