చింతలమానేపల్లి: గుడుంబా స్థావరాలపై పోలీసుల దాడులు

75చూసినవారు
చింతలమానేపల్లి: గుడుంబా స్థావరాలపై పోలీసుల దాడులు
చింతలమానేపల్లి మండలం రెన్వేల్లి గ్రామంలోని గుడుంబా స్థావరాలపై ఆదివారం పోలీసులు దాడులు నిర్వహించారు. ఎస్ఐ వివరాల ప్రకారం. గ్రామానికి చెందిన లక్ష్మి అనే మహిళ ఇంటిలో గుడుంబా తయారు చేస్తున్న క్రమంలో పట్టుబడిందన్నారు. ఆమె వద్ద 15 లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకున్నామన్నారు. అదే గ్రామానికి చెందిన జారోత్ జేత్య అనే వ్యక్తి వద్ద 20లీటర్ల గుడుంబా లభించడంతో ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్